రోడ్డు ప్రమాదాలకు కారణం.. అతివేగం.. నిర్లక్ష్యం. అతివేగంతో ఊహించని ప్రమాదాలు జరిగి తీరని నష్టం వాటిల్లుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వీటితోపాటుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటుంది.
విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. ప్రియుడు కోసం అడ్డుగా ఉన్న భర్తను హతమార్చిన వగలాడి భార్య శివాని.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది.
ప్రకాష్ రాజ్ ఓ కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే అక్కడ విద్యార్థులు ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశంతో పాటు.. క్యాంపస్ మొత్తాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేశారు. అసలేం జరిగిందంటే?
ఒకే ఒక పంట అన్నదమ్ముల ఇంట సిరులు కురిపించి.. లక్షాధికారులను చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నందుకు.. వారి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఇంతకు ఆ పంట ఏంటో అర్థమౌతుంది కదా.. అదే ఎర్ర బంగారం టమాటా.
సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆరు పదులు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జైలర్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సంపాదనలో భర్తకు చేదోడు వాదోడుగా.. ఇంటికి ఆసరాగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగానికి వెళ్లాలంటే ఆడవాళ్లు బయపడే రోజులు వస్తున్నాయి.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేస్తూ నిర్వాహకులను, విటులను అరెస్ట్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్నేహాలు సరిహద్దులే కాదూ.. హద్దులు కూడా దాటేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అందుకు వేదికగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ముక్కు, మోహం సరిగ్గా తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి..
‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం.