వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచులో టీమిండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. ఈ ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్యనే అని అందరూ అంటున్నారు. ఈ విషయంపై హార్దిక్ ఏం చెప్పాడంటే..?
అంతర్జాతీయ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాష్ట్రం నుంచే వచ్చిన నయా డైనమైట్ ఇషాన్ కిషన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు తిరగ రాశాడు.
16 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. 19 ఏళ్ళ సచిన్ రికార్డ్ ని దాటేయడానికి కింగ్ రెడీగా ఉన్నాడు.
టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. వన్డేల్లోనైనా సత్తాచాటాలని భావిస్తోంది. అందుకే భారత ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం ఉన్న హార్డ్ హిట్టర్ను జట్టులోకి ఎంపిక చేసింది.
ఆధునిక క్రికెట్ లో అవలీలగా సిక్స్ లు కొట్టగలిగిన అతి తక్కువ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. తాజాగా రోహిత్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో అతని ఎదురుచూపులు ఎవరి కోసమో తెలుసా?
పరుగులు చేయాలనే తపన, కష్టపడే తత్వం, పట్టుదల, ఎక్కడా తగ్గకూడదనే ఆటిట్యూడ్ కోహ్లీని అందరి వాడిని చేసింది. ఈ క్రమంలో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న కోహ్లీకి.. ఒక మహిళ అభిమానిగా మారిపోయి ఏకంగా కోహ్లీని కలవడానికి వచ్చింది.
వికెట్ల మధ్య పరుగు తీయడంలో కోహ్లీని మించినవారు లేరనే చెప్పాలి. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇదే విషయంపై విరాట్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు .