స్మార్ట్ ఫోన్ అనగానే అందరూ 5జీ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే చాలా కంపెనీలు ఇప్పుడు 5జీ ఫోన్లనే తయారు చేస్తున్నాయి. గతంలో అయితే 5జీ ఫోన్ ధరలు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు వాటి ధరలు బాగా దిగొచ్చాయి. వివో కంపెనీ నుంచి మార్కెట్ లోకి తాజాగా ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే రోజుకో ఎన్నో స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్ లో విడుదల అవుతోంది. అయితే బడ్జెట్ ఫోన్లు మాత్రం చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు శాంసంగ్ నుంచి ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
ఒకప్పుడు సమాచార మార్పిడి జరగాలంటే.. మనుషులు ప్రయాణించి.. తెలియజేయాల్సిన వారికి.. సమాచారం అందజేసి వచ్చేవారు. ఆ తర్వాత వారి స్థానంలో.. పావురాలు సమాచార మార్పిడికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఉత్తరాలు, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా సమాచార మార్పిడి జరిగేది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది సమాచార మార్పిడిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మెయిల్, మెసేజ్.. ఇప్పుడు ఏకంగా.. వీడియో కాల్ ద్వారా.. సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే.. వారి […]
2జిలు, 3జిలు పోయి 4జి వచ్చింది. ఇప్పుడు 4జిని మించిన 5జి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో 5జి టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అన్ని స్మార్ట్ ఫోన్లలో 5జి సర్వీసులు అందించేలా కంపెనీలు పని చేయాలని భారత ప్రభుత్వం యాపిల్ సహా ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోటోరోలా, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు 5జి అప్డేట్ ని తీసుకొచ్చాయి. కానీ 5జి […]
1జీ.. 2జీ అంటూ మొబైల్ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 3జీతో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్ ఫోన్తో దేశాన్ని డిజిటల్మయం చేసింది. ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ ఫోన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్, టూ, త్రీ, ఫోర్.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. మరి.. ఈ […]
దేశవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు మొదలుకొని.. సాధారణ స్మార్ట్ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట.. 5జీ. మనిషి జీవన విధానాన్నే సమూలంగా మార్చిగలిగే ఈ అత్యాధునిక నెట్వర్క్ పై ఎన్నో అంచనాలున్నాయి. వేలం కూడా ముగియడంతో.. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో అందరకి వచ్చే సందేహం..ఏ ఫోన్ కొనాలి?. ఏ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుంది […]
దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్ 5జీ సేవలకు సంబంధించి ఎరిక్సన్, నోకియా, శాంసంగ్లతో ఒప్పందం కుదుర్చుకోగా, జియో సైతం.. కీలక అప్ డేట్ ఇచ్చింది. 5G రోల్అవుట్తో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటామంటూ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచే జియో 5G సేవలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 5జీ […]
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు మొదలుకానున్నాయి. స్పెక్ట్రం వేలం ముగియడంతో ఈ నెల 10 వరకు ఆయా సంస్థలకు టెలికాం సంస్థ ఆయా సంస్థలకు స్పెక్ట్రంను కేటాయించనుంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియాతో ఎయిర్టెల్ […]
బిజినెస్ డెస్క్- జియో.. దేశీయ మొబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. మొబైల్ యుగం రిలయన్స్ కు ముందు, ఆ తరువాత అని చెప్పడంలో ఏ మాత్రం అతియోశక్తి లేదేమో. ఇక జియో సైతం మొబైల్ ఇంటర్నెట్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో 5జీ ఫోన్ వచ్చేస్తోంది. జియో 5జీ ఫోన్ మన దేశంలో వచ్చేవారం లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన జియో వార్షిక సదస్సు […]