నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరు మొబైల్ ను వినియోగిస్తున్నారు. వీటి వాడకంతో పాటు నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే దాదాపు చాలా మంది రీఛార్జ్ చేయించుకుని ఫోన్ వినియోగించడమే తప్ప.. వాటి రేట్ల విషయాలను పరిశీలీంచడం చాలా తక్కువగా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ ప్లాన్ల రేట్లు బాగా పెరిగిపోయాయి. టెలికాం కంపెనీలు చిన్న చిన్నగా డేటా, వాయిస్ రేట్లు పెంచడం మెుదలుపెట్టాయి. ఇప్పుడు మరింత ధరల వడ్డనకు సిద్ధమయ్యాయి. ఇటీవల ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు […]
5జీ సేవలు అందుబాటులోకి రావడంతో.. టెలికాం రంగంలో.. పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ.. 5జీ సేవలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే.. 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో 5జీ సేవలు అందించే విషయంలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిలయన్స్ జియో.. […]
2జిలు, 3జిలు పోయి 4జి వచ్చింది. ఇప్పుడు 4జిని మించిన 5జి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో 5జి టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అన్ని స్మార్ట్ ఫోన్లలో 5జి సర్వీసులు అందించేలా కంపెనీలు పని చేయాలని భారత ప్రభుత్వం యాపిల్ సహా ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోటోరోలా, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు 5జి అప్డేట్ ని తీసుకొచ్చాయి. కానీ 5జి […]
దేశంలో 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో 5జీ సేవలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో.. ఇప్పటివరకు ఈ రేసులో వెనకబడ్డ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్(బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే 5జీ సేవలు ప్రారంభించనుంది. రాబోయే 5 నుంచి 7 నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీ.. 5జీకి అప్గ్రేడ్ అవుతుందని కేంద్ర టెలికాం, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ […]
భారతదేశంలో రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన సంస్థల్లో రిలయాన్స్ జియో ది అగ్రస్థానం. ఎయిర్ టెల్, విఐ, బీఎస్ఎన్ఎల్ లాంటి మరికొన్ని సంస్థలు ఉన్నప్పటికీ.. జియో మాత్రం ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు కొత్త కొత్త సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను దేశంలో ప్రారంభించాడు. అయితే అన్ని టెలికామ్ కంపెనీలు 5జీ సేవలను […]
5జీ మొబైల్ నెట్వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు అంతా దీని గురించే చర్చ. ఇప్పటికే ఎయిర్టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఇప్పటికే టెస్ట్ చేయడం ప్రారంభించాయి. ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించగా.. జియో కంపెనీ 4 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. నవంబర్, డిసెంబర్ నెలల నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 5జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ వివరాలను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు […]
5జీ నెట్ వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. 5జీ వస్తే సాకేంతికంగా అలా మారిపోతుంది, కొత్త ఆవిష్కరణలు వస్తాయి అంటూ ఇలా చాలా రకాలుగా ప్రజలు 5జీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్, జియో కంపెనీలు తమ 5జీ సర్వీసెస్ని ప్రారంభించాయి కూడా. ఎయిర్టెల్ అయితే దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించింది. అది కూడా జియో కంటే ముందే సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, […]
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత కొంత కాలంగా ఊరిస్తోన్న ఈ సేవలు ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక 5జీ సేవలు అందించే విషయంలో భారతీ ఎయిర్టెల్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ సహా దేశంలోని 8 నగరాల్లో 5జీని అందుబాటులోకి తెస్తున్నట్టు ఈనెల 1వ తేదీన ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎయిర్టెల్ యూజర్లకు 5జీ […]
5జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు, ఈ సేవల గురించి బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే దేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కసారిగా వారి ఫోన్లో 5జీ సేవలు చూసి అవాక్కవుతున్నారు. అయితే భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే 5 సేవలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొదటి ఫేజ్లో 8 నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభించింది. అవి.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసిలో ఎయిర్టెల్ 5జీ సేవలు ఇప్పటికే […]
దేశ సాంకేతికరంగంలో మరో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న 5జీ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. శనివారం నాడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల కోసం టెలికం సంస్థలు అక్టోబర్ నెలాఖరు నుంచి కమర్షియల్ 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ముందుగా ఎంచుకొన్న కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. తొలుత రియలన్స్ జియో, ఎయిర్టెల్ ఈ నెలాఖరులోగా […]