ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు బస్సుల్లో ప్రయాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్విహిస్తూ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటూ సూచిస్తున్నాడు. అయితే ఎప్పుడో ఏదో ఒకటి చేస్తూ సజ్జనార్ ప్రయాణికులను బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉంటారు. తాజాగా ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు ఓ సరికొత్త ఆఫర్ ను వారి ముందు ఉంచాడు.
ఇది కూడా చదవండి: శభాష్ అంటూ.. ట్రాఫిక్ హోమ్ గార్డ్ను సత్కరించిన సీజే..!
బస్సుల్లో ప్రయాణించే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలను చెప్పాలని పిలుపునిచ్చారు. అలా పంపిన అనుభవాల్లో గుండెకు హత్తుకునేలా అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరపున రివార్డ్ ను ఇస్తామని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సజ్జనార్ తాజా ట్విట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Hey guys it’s time to Cherish your memories with @TSRTCHQ on a hot summer day!
Share the best thing happened to you while travelling in #TSRTCBuses and the most touchy story will be rewarded. #MemoriesOnWheels #Hyderabad pic.twitter.com/0SzeWD88wa
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.