పీఆర్సీ, ఉద్యోగులు ఆందోళనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. పీఆర్సీ అమలుతో సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశాం. ఉద్యోగ సంఘాలతో ఆ విషయాలను ముందుగానే మాట్లాడాం అని సీఎం జగన్ తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె విషయంపై గాని, వారి ఆందోళన విషయం, చర్చల విషయం పై గానీ సీఎం జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల సమ్మె విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికి అంత సీరియస్ గా తీసుకోలేదన్న విషయం అర్థం అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.