పండగ సీజన్ వచ్చిందంటే.. సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్కు వెళ్లినా కొనుగోలు దారులతో కిటకిటలాడేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. కరోనా రాకతో ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డ జనం పరిస్థితులు మారినా బయటకు వెళ్లడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభిస్తుండడంతో ఇంటివద్దనే ఉంటూ పని కానిచ్చేస్తున్నారు. గుండుసూది మొదలు.. నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్.. ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్ సైట్స్ లోనే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లుగా ఇ-కామర్స్ సైట్లు సైతం ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెజాన్ సంస్థ.. 'ప్రైమ్ డే సేల్' ను ప్రకటించింది. జులై 23- 24 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. 23న తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమై.. 48 గంటల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై 40 % వరకు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్ లు, రిఫ్రిజిరేటర్లు,ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచులు, క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా అన్నింటిపై 75 % వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్: ఈ సేల్ లో మొబైల్స్ మరియు యాక్ససరీస్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. వీటిలో.. ఐఫోన్ మొదలు, వన్ ప్లస్, రెడ్ మీ, రియల్ మీ, ఐకూ, శాంసంగ్, ఒప్పో, వివో.. వంటి అన్ని బ్రాండెడ్ మొబైల్స్ పై డిస్కౌంట్స్ లభించనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీ కోసం.. శాంసంగ్ గాలక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ: 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, క్సినోస్ 990 ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ అయినపుడు రూ. 50 వేలకు పైగా ఉండేది. కానీ, అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy S20 FE 5G లింక్ పై క్లిక్ చేయండి. షావోమీ 11టీ ప్రో 5జీ: 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ 10 బిట్ అమోలెడ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ లాంచింగ్ ధర.. రూ. 38 వేలు కాగా, ఈ సేల్ లో ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కొంటే రూ. 29,750కే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Xiaomi 11T Pro లింక్ పై క్లిక్ చేయండి. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ: ఈ డీల్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ పరంగా చూస్తే మీడియం రేంజ్ అనిపించినా.. పెర్ఫార్మన్స్ పరంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ గానే చెప్పొచ్చు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 25 వేలపైనే ఉండేది. కానీ, ఈ సేల్ లో ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కొంటే దీన్ని రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలి అనుకున్న వారు ఈ Xiaomi 11 Lite NE 5G లింక్ పై క్లిక్ చేయండి. శాంసంగ్ ఎం52 5జీ: శాంసంగ్ లవర్స్ కు ఈ మొబైల్.. బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 64ఎంపీ ప్రధాన కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర రూ. 29,999. కానీ, ఈ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 19,249కే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy M52 5G లింక్ పై క్లిక్ చేయండి. రెడ్ మీ నోట్ 11ప్రో + 5జీ: 6.67 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్న రెడ్ మీ నోట్ 11ప్రో + 5జీ ను ఈ సేల్ లో రూ.16, 999కే దక్కించుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Redmi Note 11 Pro + 5G లింక్ పై క్లిక్ చేయండి. ఇవే కాకుండా.. తక్కువ ధరలో సామాన్యులు సైతం కొనగలిగే అందుబాటు ధరలో మరికొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిపై కూడా ఓ లుక్కేయండి. ఒప్పో ఏ15ఎస్: 6.52 ఇంచుల డిస్ ప్లే, 13 మెగా పిక్సల్ కెమెరా ఉన్న ఈ మొబైల్ ను రూ. 9,990 సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ OPPO A15s లింక్ పై క్లిక్ చేయండి. రెడ్ మీ 9 యాక్టీవ్: 6.53 ఇంచుల డిస్ ప్లే, 13+2 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఈ మొబైల్ రూ. 8,799 సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Redmi 9 Activ లింక్ పై క్లిక్ చేయండి. శాంసంగ్ గ్యాలక్సీ ఎం12: 6.5 ఇంచుల డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగా పిక్సల్ కెమెరా ఉన్న ఈ మొబైల్ రూ. 12,499కి సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy M12 లింక్ పై క్లిక్ చేయండి.