దేశంలో కొందరు దుర్మార్గులు వావి వరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇక అడ్డు అదుపు లేకుండా ఇలాంటి దారుణాలతో దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర్ ప్రదేశ్ లోని కొత్వాలి పరిధిలోని ఓ గ్రామం. ఓ భార్యాభర్తలు పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఈ నెల 11న భర్త ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఇక అత్తతో పాటు ఆ మహిళ తిని పడుకున్నారు. అది అర్థరాత్రి 11 గంటల సమయం. అత్తతో పాటు ఆ మహిళ జోరు నిద్రలోకి జారుకున్నారు. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు దుండగులు చడి చప్పుడు కాకుండా వారు నిద్రపోతున్న ఆ మహిళ ఇంట్లోకి అడుగు పెట్టారు. జోరు నిద్రలో అందంగా కనిపించిన ఆ మహిళపై ఆ దుండగులు కన్నేశారు. ఏదైన వెంటనే చేయాలని రగిలిన ఆ కేటుగాళ్లు ఆత్రుతగా ఆ మహిళను మరో గదిలోకి ఎత్తుకెళ్లారు. అనంతరం తమ వద్ద ఉన్న తుపాకీతో బెదిరించి ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత దుండగులంతా అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పెంచి పెద్దచేసి పెళ్లి చేసుకున్నాడు.. మద్యానికి బానిసై నీచానికి ఒడిగట్టాడు!