సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరు శృంగారం గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇక చదువుకునే రోజుల్లోనే దీనిపై పూర్తిగా అవగాహనతో ఉంటూ ఆ విషయంలో కొందరు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. సరిగ్గా ఇలాగే ధైర్యంగా ముందుకెళ్లిన ఓ మహిళ నా భర్త నా కోరిక తీర్చడం లేదని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ కు చెందిన రమేష్ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతనికి గత ఐదు నెలల కిందటే రజిత అనే యువతితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. పెళ్లైన రెండు నెలల పాటు నవ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో బాగా అలసి పోయి త్వరగా నిద్రపోయి త్వరగా ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడు. పైగా కొత్తగా పెళ్లైన భార్యతో భర్త శారీరకంగా కూడా ఎక్కువ సేపు కలుసుకోవడం లేదట. దీంతో విసుగు చెందిన భార్య పలుమార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇక ఆ భార్య భరించలేకపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. నా భర్త నాతో ఎక్కువ సేపు శారీరకంగా కలుసుకోవడం లేదని, నన్ను తృప్తిపరచడం లేదని కోర్టును ఆశ్రయించింది. ఇదే కాకుండా అతనితో నాకు విడాకులు ఇప్పించాలని భార్య కోరింది. మహిళ ఫిర్యాదు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నా భర్త ఎక్కువ సేపు చేయడం లేదని కోర్టుకెక్కిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న టీనేజ్ అమ్మాయిలు.. ప్రియుడు ఏం చేశాడో తెలుసా?