గంగలో పుణ్యస్నానం ఆచరించి ‘కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలి’ ఆ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకోవాలని పురణాలు చెబుతున్నాయి.
అంటే కాయాపేక్ష(ఈ శరీరంపై మమకారాన్ని), ఫలాపేక్ష(కర్మ ఫలంపై ఆపేక్షను) వదిలి రావాలని తెలియజేశారు.
శరీరంపై ఆపేక్షను, కర్మ ఫలంపై ఆపేక్షను వదిలి స్వచ్ఛమైన మనస్సుతో ఆ శివయ్యను ఆరాధించాలని తెలియజేస్తున్నారు.