బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు గురువారం ప్రారంభమైంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 255 పరుగులు చేసింది.
ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. టీమిండియా టాప్ క్లాస్ బౌలర్లను సైతం సాలిడ్ డిఫెన్స్తో అడ్డుకున్నాడు.
కోహ్లీ లాంటి వ్యక్తి చెప్పడంతో తాను కావాలని కొట్టలేదని భరత్ నవ్వుతూ సారీ చెప్పడంతో ఖవాజా సైతం చిరునవ్వుతో ప్రతిస్పందించాడు.