రూట్ 218 పరుగులు చేసి.. వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.
జోహెన్నెస్బర్గ్ వేదికగా 2017లో శ్రీలంకతో జరిగిన వందో టెస్టులో ఆమ్లా 134 పరుగులు చేశాడు.
2012లో జరిగిన ఈ మ్యాచులో స్మిత్ 131 పరుగులు చేసి వందో టెస్టులో శతకం బాదిన ఏడో క్రికెటర్ గా నిలిచాడు
వందో టెస్టులో (120, 143 *) రెండు ఇన్నింగ్స్ లోనూ శతకం సాధించాడు. దీంతో ఇలా వందో టెస్టులో రెండు శతకాలు బాదిక ఏకైక క్రికెటర్ రికీ పాంటింగ్
05: ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్)
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఇంజమామ్ 184 పరుగులు సాధించాడు.
అలెస్ స్టీవార్ట్ 2000లో మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ పై 105 పరుగులు సాధించి..
సెయింట్ జాన్స్ వేదికగా 1990లో ఇంగ్లాండ్ పై 149 పరుగులు సాధించి గ్రీనిడ్జ్ ఈ రికార్డు నమోదు చేశాడు.
02: జావెద్ మియాందాద్ (పాకిస్థాన్)
మియాందాద్ టీమిండియాపై 145 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పాడు.
బర్మింగమ్ వేదికగా 1968లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 104 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.