చెర్రీ పండ్లు  చెర్రీ పండ్లలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

కప్పు చెర్రీలో 20 గ్రాముల చక్కెర ఉంటుంది. చెర్రీ పండ్లలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

కాబట్టి మధుమేహం ఉన్నవారు చెర్రీ పండ్లకు దూరంగా ఉండాలి.

అంజూర పండ్లు ఎండిన అంజూర పండ్లు కూడా చక్కెర స్థాయిలను పెంచుతాయి.

ఒక కప్పు ఎండిన అంజూర పండ్లలో 29 గ్రాముల చక్కెర ఉంటుంది.

అందుకే షుగర్ బాధితులు ఈ అంజూర పండ్లు తినకూడదు. 

లిచీ లిచీ పండ్లలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి

ఒక కప్పు లిచీ పండ్లలో 29 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. 

కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు ఈ పండ్లను తినకూడదు.

మామిడి పండ్లు మామిడి అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. కానీ మామిడి పండ్లలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. 

మామిడి పండులో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు వీటికి దూరంగా ఉంటారు.

పైనాపిల్ పైనాపిల్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. 

కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తింటే మంచిది.