వజ్రాసనం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది.
ఈ ఆసనం ప్యాంక్రియాస్ పనితీరును ప్రేరేపించి, ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది.
అర్థ మత్య్సేంద్రాసన వలన జీర్ణ శక్తి పెరుగుతుదలే కాకుండా వెన్నెముకకి బలం చేకూరుతుంది.
అలానే ఈ ఆసనం వల్ల నరాల సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
హాలాసన చేయడం వల్ల వెన్నెముక బలంగా మారడమే కాకుండ వెన్ను నొప్పి తగ్గుతుంది.
ఈ ఆసనం వేయడం వలన ఆస్తమా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
పశ్చిమోత్తాసన రోజూ చేయడం వలన లైంగిక శక్తి పెరుగుతుంది.
విపరీత కరణీ ఆసనం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
విపరీత కరణీ ఆసనం కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుంది.
యోగా నిపుణులు సలహాలు, సూచనల మేరకు ఈ వార్త ఇవ్వడం జరిగింది.