ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారన్న వార్తతో యావత్ సినీ లోకం దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది.
నిజానికి సిరివెన్నెల ముందుగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక.. ఆయనకి పెద్ద ప్రమాదం ఏమి లేదని వైద్యులు, కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.
నిజానికి ఆరేళ్ల క్రితమే సిరివెన్నెల క్యాన్సర్ కి గురయ్యారు. ఆ సమయంలోనే ఆయనకు సగం సగం లంగ్ తీసేశారు.
ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయి. ఐదురోజులుగా ఎక్మోపై ట్రీమెంట్ అందించారు.
ఈ విషయాలను కిమ్స్ డాక్టర్ భాస్కరరావు బయట పెతన శరీరంలో ఇంతటి కష్టాన్ని ఉంచుకుని కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడూ పైకి మామూలుగానే కనిపిస్తూ వచ్చారు.