గర్భిణిలు తొమ్మిది నెలలు నిండి, బిడ్డకు జన్మనిచ్చే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా సమయానికి పోషకాహారం మందులు తీసుకోవడం.. స్కానింగ్స్ చేయించుకోవటం చేస్తుండాలి.