1) పునీత్ రాజ్ కుమార్

  గతేడాది గుండెపోటుతో మరణించారు.    ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మార్చి  17న చివరి సినిమా జేమ్స్ విడుదలైంది.

2) సౌందర్య

హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాక      ఆమె నుండి ఆప్తమిత్ర, శివశంకర్          సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

3) అక్కినేని నాగేశ్వరరావు 

    ఆయన మరణించిన ఐదు నెలల  తర్వాత ‘మనం’ సినిమా విడుదలైంది. 

4) శ్రీహరి

  చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పుడే ఆయన      మరణించారు. కంప్లీట్ చేసిన సినిమాలకు  వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ సి చేశారు. 

5) ఆర్తి అగర్వాల్ 

ఆర్తి చనిపోయాక చివరి సినిమా         ‘ఆమె ఎవరు’ విడుదలైంది. 

6) సుశాంత్ సింగ్ రాజపుత్

 తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్యకు  పాల్పడి చనిపోయాక.. ‘దిల్ బేచారా’     చిత్రం ఓటిటి రిలీజ్ అయింది. 

7) ప్రత్యూష

ఆమె మరణాంతరం ‘సౌండ్ పార్టీ’             మూవీ విడుదలైంది. 

8) రిషీ కపూర్

        లెజెండరీ యాక్టర్ మరణించిన   తర్వాత ‘శర్మాజీ నమ్కీన్’ విడుదలైంది. 

9) దివ్యభారతి

ఈమె మరణం తర్వాత ‘తొలిముద్దు’            చిత్రం రిలీజ్ అయింది. 

10) శ్రీదేవి

అందాలతార మరణాంతరం  ‘జీరో’ సినిమా విడుదలైంది. 

11) ఓం పూరి

లెజెండ్ చనిపోయాక ‘ట్యూబ్ లైట్’                       మూవీ విడుదలైంది. 

1) పునీత్ రాజ్ కుమార్

  గతేడాది గుండెపోటుతో మరణించారు.    ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మార్చి  17న చివరి సినిమా జేమ్స్ విడుదలైంది.