ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. సముద్రమట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది.
ఈ ఘాట్ రోడ్ కూడా ప్రమాదకరమైంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతాయి.
ఈ ఘాట్ రోడ్ కూడా ప్రమాదకరమైంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతాయి.
ఇది జమ్ము & కశ్మీర్ లో ఎత్తైన పర్వత మార్గం. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
సిక్కింలో ఉన్న ఈ రోడ్డు.. 30కి.మీ పొడవు, ఏకంగా 100 మలుపులు కలిగి ఉంది.
లేహ్-మనాలి మార్గంలో ఉన్న ఈ రోడ్డుకు ''ఆత్మల రహదారి''గా పేరుంది. ఈ ప్రాంతంలో ఒక ఆత్మ తిరుగుతుందని చెప్పుకుంటారు.
జమ్ము & కశ్మీర్ లోని ఈ రహదారిని పెద్ద కొండల మధ్య చిన్నపాయగా నిర్మించారు.
దట్టమైన పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ మార్గంలో కొండ చరియలు విరిగిపడుతూ ఉంటాయి.
దీనికి దెయ్యాల మలుపు అనే మరో పేరు ఉంది. ఇక్కడ నిత్యం ముఖ్యంగా మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
లద్దాఖ్ నుంచి నుబ్రా వాలీకి చేరుకోవడానికి ఇదొక్కటే దారి. దీన్ని ప్రపంచలోనే అత్యంత ఎత్తులో ఉన్న రోడ్డు మార్గంగా (18,380 ఫీట్స్) ప్రకటించారు.