తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి గుడి గురించి తెలియని హిందువులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.
మధురైలోని అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర్ గుడిలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు.
అందుకే ఈ గుడి మధురై మీనాక్షి గుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ గుడి చాలా ప్రత్యేకమైనది.. ఎన్నో విశిష్టతలు కూడా కలిగిఉంది.
ఈ గుడి గోపురం చాలా ప్రత్యేకమైనది. దీనిపై 33 వేలకుపైగా శిల్పాలు చెక్కబడ్డాయి.
మెజిస్టిక్ కాంప్లెక్స్లో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి.
గుడిలో వెయ్యి స్తంభాల మండపం ఉంది.
గుడి సమీపంలో గోల్డెన్ లోటస్ పాండ ఉంది.
ఈ కొలనులో పూసే తామరలు బంగారు రంగులో ఉంటాయంట.
ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని మరకతంతో రూపొందించారు.
ఈ అమ్మవారి విగ్రహానికి కూడా ఓ విశేషమైన కథ ఉంది.