ల్యాప్ టాప్ కొనాలనుకునేవారికి బంగారం లాంటి వార్త అని చెప్పవచ్చు.

ది బెస్ట్ ల్యాప్ టాప్ ని మీరు కేవలం రూ. 31 వేల రూపాయలకే పొందే అవకాశం.

నోకియా కంపెనీకి చెందిన రెండు ల్యాప్ టాప్ మోడల్స్ ను ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్ విక్రయిస్తోంది.

నోకియా ప్యూర్ బుక్ ఎస్ 14 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

నోకియా ప్యూర్ బుక్ ఎస్14 కోర్ ఐ5 11th జనరేషన్, 10th జనరేషన్ రెండు మోడల్స్ లో వస్తున్నాయి.

రెండు ల్యాప్ టాప్ లు థిన్ అండ్ లైట్ గా ఉంటాయి.

రెండు ల్యాప్ టాప్ ల డిస్ప్లే సైజు 14 అంగుళాలు, ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తున్నాయి.

ఈ రెండూ ఎస్ 14 ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్లతో వస్తున్నాయి. ఇందులో మొత్తం 4 కోర్స్ ఉంటాయి.

8 జీబీ DDR4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తున్నాయి.

బ్యాటరీ బ్యాకప్ రెండు ల్యాప్ టాప్ లకు ఆరు గంటలు వస్తుంది. ఏడాది పాటు వారంటీ ఉంది.

11th జనరేషన్ మోడల్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుండగా.. 10th జనరేషన్ మోడల్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.

11th జనరేషన్ మోడల్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1920x1080 పిక్సెల్ కాగా.. 10th జనరేషన్ మోడల్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి  1366x768 పిక్సెల్ తో వస్తుంది.

రెండు ల్యాప్ టాప్ లు ఒక యూఎస్బీ పోర్టు, టైప్ సి పోర్టు, ఒక HDMI పోర్టు, మల్టీ కార్డు స్లాట్ తో వస్తున్నాయి.

11th జనరేషన్ మోడల్ ధర రూ. 82,990 ఉండగా ప్రస్తుతం రూ. 32,990 కే లభిస్తోంది. ఇక 10th జనరేషన్ మోడల్ ధర రూ. 74,990 ఉండగా.. రూ. 31,990 కే వస్తోంది.  

ఇంకా తక్కువ ధరకు పొందడం ఎలాగో ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.