పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి.
కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనెల్ని ఇందుకోసం వాడొచ్చు.
తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి.
ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. కొద్ది రోజులపాటు ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.
పిడికెడు బియ్యం పిండి, కొన్ని చెంచాల తేనె, ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవాలి.
పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే.. టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ జత చేయొచ్చు.
ఇది మందమైన పేస్టులా అయ్యేలా మరిగించాలి.
పాదాల్ని పది నిమిషాలపాటు వెచ్చటి నీటిలో ఉంచి బియ్యం పిండి పేస్టుతో మృదువుగా రుద్దాలి.
పాదాలు దురద పెడుతూ, ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు వేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
వేపాకులతో పాదాల ఇన్ఫెక్షన్లు కూడా..
తర్వాత వెచ్చటి నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడిచేయాలి.
గుప్పెడు వేపాకులు తీసుకొని పేస్టులా చేసుకోవాలి. దీనికి మూడు టీ స్పూన్ల పసుపు జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి ఓ గంటపాటు ఉంచాలి.
వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి.
చర్మం రఫ్గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి.
పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి.
ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.