ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా 1000 టచ్పాయింట్లను సాధించడానికి హీరో కంపెనీ కేరళలోని మల్లాపురంలో అతిపెద్ద డీలర్షిప్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దేశంలో బిలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కలలను సాకారం చేయడానికి కట్టుబడి ‘నో ఎమిషన్’ మిషన్కు మద్దతుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని వేగవంతం చేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం.
అందులో భాగంగానే ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టామని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ సింగ్ గిల్ తెలిపారు.
మరింకెందుకు ఆలస్యం.. ఫ్రీగా ఇ-స్కూటర్ సొంతం చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి.