ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ నటించిన ‘ఫర్హానా’ వివాదాల్లో చిక్కుకుంది.
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ నటించిన ‘ఫర్హానా’ వివాదాల్లో చిక్కుకుంది.
ఓ మతానికి చెందిన వారు ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యం రాజేష్పై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసు శాఖ భావించింది.
ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.
కొంతమంది పోలీసులు ఐశ్వర్య ఇంటి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.