మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకొని కొద్ది సేపటి తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే వాపులు, రక్తం రావడం వంటివి తగ్గుతాయి.
మిర్యాల కషాయంతో మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.