కానీ, చక్కెర వ్యాధి వచ్చిన వారు ఖర్జూరాలను తింటే చరక్తంలో క్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
దాని బదులుగా చక్కెర స్థాయిలను నియంత్రణలో పెడతాయి. రోగులు కేవటం 3 ఖర్జూరాలకు మించి తినడం మంచిది కాదు.