అయితే ఆవు నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
రోజూ ఆవు నెయ్యి తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ చురుకవ్వడంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.