తమిళనాడు క్రీడాశాఖ దీనిపై స్పందించట్లేదని, చెన్నై జట్టు IPLతో వ్యాపారం చేస్తోందని ఈయన నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని పీఎంకే పార్టీ మిగతా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో సెటైర్స్ కూడా పేలుతున్నాయి.
ఇలా చూసుకుంటే.. చెన్నై మాత్రమే కాదు IPLలో చాలా జట్లలో ఆయా రాష్ట్రాలు ఆటగాళ్లు లేరు కదా అని నెటిజన్స్ అంటున్నారు.
దీనిబట్టి చూసుకుంటే.. తమిళనాడు MLA వ్యాఖ్యలు చెన్నై టీమ్ పై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు అనిపిస్తోంది.
మరి సొంత ఆటగాళ్లు లేరని.. చెన్నై జట్టుని బ్యాన్ చేయాలని MLA అనడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.