ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షర్టు పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?
విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
నవీన్ హత్య కేసులో ఏ3గా ఉన్న నిహారిక రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె జైలు నుంచి విడుదల కానుంది.
కొన్ని ఘటనలు చూస్తుంటే దేశం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ ఘటనల గురించి చదువుతుంటే బాధతో పాటు భయం, కోపం కూడా వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. వరుసకు మరదలయ్యే గర్భిణీపై ఒ కామాంధుడు అత్యాచాారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన అతడి భార్య చూస్తుండగానే చోటుచేసుకుంది. అంతేకాదూ..
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
ఈ మద్య కొంతమంది తాము ఎంతగానో అభిమానించేవారు దూరం కావడంతో మనస్థాపానికి గురవుతూ పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంతమంది ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. గత 28 రోజుల కిందట మరో బిడ్డ జన్మించింది. దీంతో ఆ మహిళతో పాటు ఆమె కుటంబ సభ్యులు అంతా సంతోషపడ్డారు. కానీ, ఉన్నట్టుండి జరిగిన ఓ ఘటనతో ఆ మహిళ ఊహించిన నిర్ణయం తీసుకుంది.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా దాడులు చేయడం... చంపేయడం లాంటివి చేస్తున్నారు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం చేందుతున్నారు.
సైబర నేరాల గురించి జనాల్లో అవగాహన పెంచుతున్న కొద్ది.. మోసగాళ్లు.. కొత్త తరహా మార్గాలను ఎంచుకుని.. మరీ జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా కోటి రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆ వివరాలు..