దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎవరినోట విన్నా హర్నాజ్ సందు పేరే వినబడుతోంది. దాదాపు 21 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత ఇండియాకి మిస్ యూనివర్స్ టైటిల్ తెచ్చిపెట్టింది హర్నాజ్. ఈ 21ఏళ్ళ పంజాబీ సోయగం.. విశ్వసుందరి కిరీటం ధరించగానే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. అయితే.. కిరీటం గెలిచిన తరువాత ఇండియాలో హర్నాజ్ కి ఘనస్వగతం లభించింది. అనంతరం తాను పుట్టిపెరిగిన పంజాబీ సంప్రదాయంలో కుటుంబంతో కలిసి నృత్యం చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవువుతోంది. ఆ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.