బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకై అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారికి పవర్ గ్రిడ్ అవకాశం కల్పిస్తోంది. ఇక వాళ్లకి ఐతే బీటెక్, డిప్లొమా పాస్ మార్కులతో పాస్ ఐతే చాలు. ఉద్యోగం, 25 నుంచి 30 వేల జీతం ఇస్తుంది. అనుభవం ఉంటే లక్షకు పైగా జీతం వస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత ఇస్తారు? దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.