ఈ మధ్య కాలంలో వివాహాతేర సంబంధాలే పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. వీటి మైకంలో పడి కొందరు వ్యక్తులు కట్టుకున్న భార్యను, పిల్లలను కూడా లెక్కచేయడం లేదు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. తల్లి ఓ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తున్న విషయం కూతురికి తెలియడంతో ప్రియుడితో కలిసి ఉప్పెన సీన్ రిపీట్ చేసింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. అది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలం గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన రామచంద్రారెడ్డికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఇక స్థానిక ఐతానగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక కొన్నాళ్ల పాటు వీరి చికటి సంసారం ఘనంగా సాగుతూ వచ్చింది. అయితే చివరికి వీరి విషయం ఆ మహిళ కూతురికి తెలిసింది. దీంతో కోపంతో తట్టుకోలేకపోయిన సదరు మహిళ కూతురు తన ప్రియుడితో కలిసి దారుణం చేసింది.
ఇది కూడా చదవండి: Video Viral: అద్దె ఇంటి కోసం వచ్చి, గదిలో బరితెగించిన జంట!
పక్కా ప్లాన్ ప్రకారం రామచంద్రారెడ్డి ఎప్పటిలాగానే తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి ఆమె నివాసం ఉండే భవనం నిద్రించాడు. దీంతో ప్లాన్ ను అమలు చేసిన కూతురు ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డి ప్రైవేట్ పార్ట్స్ ని బ్లేడుతో కోసింది. దీంతో అతడు అరుపులు వేయడంతో ఇరుగు పొరుగు వారు పరుగు పరుగున వచ్చారు. దీంతో ఈ సీన్ ను చూసి అందరూ షాక్ కు గురుయ్యారు. వెంటనే బాదితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.