ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను వేల సంఖ్యల్లో తొలగించే పనిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ సంస్థల్లో వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదేబాటలో వీడియో టెక్నాలజీ సంస్థ జూమ్ చేరింది. తమ సంస్థ నుంచి 1300 మంది ఎంప్లాయిస్ ని […]
దేశం కోసం నిత్యం వేలాది మంది సైనికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు విధులు నిర్వహిస్తుంటారు. మృత్యువు తమ వెంటే ఉందని తెలుసు..కానీ ఎటువైపు నుంచి వస్తుందోనని భయపడక సరిహద్దుల్లో సైనికులు మనకు రక్షణగా ఉంటారు. సైనికుల వీరోచిత పోరాటల గురించి మనం చరిత్రలో అనేక కథలు విని ఉంటాము. దేశ రక్షణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. అయితే దేశం కోసం కేవలం సైనికులు, అధికారులే కాదు.. జాగిలాలు కూడా ప్రాణాలు […]
వాట్సాప్, టెలిగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్ ల వినియోగానికి సంబంధించి మోదీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన పత్రాలను పంపించడానికి గాను ఈ యాప్ లను వాడకూడదని స్పష్టం చేసింది. ఈ యాప్ ల ద్వారా డాక్యుమెంట్లను పంపిస్తే.. అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది. ఈ యాప్ ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని.. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని […]
ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల శుభకార్యాలను కూడా ఆన్లైన్లో నిర్విహిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏళ్ల తరబడి కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కరోనా కారణంగా ఆవిరయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండటంతో శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది. అయితే కరోనా కేసుల తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి 22 వరకు లాక్డౌన్ విధించడంతో శుభకార్యాలకు సిద్ధమైనవారు తీవ్ర నిరాశకు […]