కుటుంబ పోషణ కోసం చాలా మంది ఫుడ్ డెలివరీ కంపెనీల్లో చేరి ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ తమ కంపెనీల ద్వారా ఉపాధికల్పిస్తున్నాయి. కాగా జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తున్న ఓ వ్యక్తి చంకన పిల్లాడితో, భార్య సైకిల్ నడుపుతుండగా ఇంటికి వెళ్తున్న దృష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ప్యాక్ లపై ఫైవ్ స్టార్ చాక్లెట్లను అతికించి కస్టమర్లకు పంచాడు. సొంత డబ్బులతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్ ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నేటి సమాజంలో ఏది కావాలన్నా ఆన్ లైన్లో చూసుకోవడం.. ఆర్డర్ పెట్టేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇంకా ఆన్ లైన్ షాపింగ్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
ప్రస్తుతం ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఈ సేవలకు ఛార్జెస్ ఉంటాయి. వాటి వల్ల ఉపాధి కూడా లభిస్తుంది. దుకాణానికి వెల్లకుండానే మీకు కావాల్సిన వస్తువులను ఇ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈరోజుల్లో మంచి హోటల్లో భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. పోనీ దీని వల్ల ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా అంటే ఏమో హోటల్ వాళ్ళు ఏం కలిపారో ఎవరికి తెలుసు. ఫుడ్ పాయిజన్ అవ్వడం, డైజెషన్ సమస్యలు వంటివి వస్తాయి. ఇవన్నీ కాదు ఇంట్లో తయారు చేసిన భోజనం తింటే ఏ సమస్యలూ ఉండవు కదా. అయినా ఊరిని, కన్నవారిని వదిలి వచ్చి నగరాల్లో ఉంటున్న వారికి ఇంటి భోజనం దొరకడం ఎక్కడ అవుద్ది చెప్పండి. అది కూడా తక్కువ ధరకి ఇవ్వడం అంటే మిషన్ ఇంపాజిబులే. కానీ జొమాటో హోటల్ ఫుడ్ కంటే తక్కువ ధరకే ఇంటి భోజనం అందిస్తుంది. అమ్మ చేతి వంట మిస్ అవుతున్నామని, ఇంటి భోజనం మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికోసం జొమాటో సరికొత్త సర్వీస్ ని లాంఛ్ చేసింది.
స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల సక్సెస్ వెనుక వేలాది మంది కృషి ఉంది. అందులో ముఖ్యంగా డెలివరీ ఏజెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపనేదే లేకుండా ఆర్డర్స్ తీసుకుంటూ, డెలివరీలు చేసుకుంటూ వీళ్లు తెగ కష్టపడుతుంటారు. అలాంటి డెలివరీ ఏజెంట్లకు జొమాటో సంస్థ శుభవార్త అందించింది.
ఫుడ్ డెలివరీ సేవల్లో ముందు వరుసలో నిలుస్తున్న జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో తన సేవలను నిలిపివేయనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు కారణం ఏంటి.. ఏ ఏ నగరాల్లో సేవలు నిలిపివేస్తుంది వంటి వివరాలు..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఇంకా రెండ్రోజుల సమయమే ఉంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్లు సన్నాహకాల్లో మునిగిపోయాయి. సిరీస్ను గెలవడంపై దృష్టి పెట్టాయి. ఈ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. విరాట్ తన ఫోన్ పోగొట్టుకున్నాడు. అదీ కొత్త మొబైల్ కావడం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ టాప్ బ్యాటర్ ఓ పోస్టు పెట్టాడు. ‘బాక్స్లో నుంచి కూడా బయటకు తీయని ఫోన్ […]
ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థ అయితే ఏకంగా 12 వేల మందిని తొలగించింది. అందులో ఒక గర్భిణీ.. తనను తొలగించడం పట్ల భావోద్వేగానికి గురైంది. ఇక అమెజాన్ 18 వేలు, మెటా 11 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేలు, సేల్స్ ఫోర్స్ 8 వేలు, ట్విట్టర్ 4,400 ఇలా పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ ఆయా కంపెనీలు […]