ఈరోజుల్లో మంచి హోటల్లో భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. పోనీ దీని వల్ల ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా అంటే ఏమో హోటల్ వాళ్ళు ఏం కలిపారో ఎవరికి తెలుసు. ఫుడ్ పాయిజన్ అవ్వడం, డైజెషన్ సమస్యలు వంటివి వస్తాయి. ఇవన్నీ కాదు ఇంట్లో తయారు చేసిన భోజనం తింటే ఏ సమస్యలూ ఉండవు కదా. అయినా ఊరిని, కన్నవారిని వదిలి వచ్చి నగరాల్లో ఉంటున్న వారికి ఇంటి భోజనం దొరకడం ఎక్కడ అవుద్ది చెప్పండి. అది కూడా తక్కువ ధరకి ఇవ్వడం అంటే మిషన్ ఇంపాజిబులే. కానీ జొమాటో హోటల్ ఫుడ్ కంటే తక్కువ ధరకే ఇంటి భోజనం అందిస్తుంది. అమ్మ చేతి వంట మిస్ అవుతున్నామని, ఇంటి భోజనం మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికోసం జొమాటో సరికొత్త సర్వీస్ ని లాంఛ్ చేసింది.
స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల సక్సెస్ వెనుక వేలాది మంది కృషి ఉంది. అందులో ముఖ్యంగా డెలివరీ ఏజెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపనేదే లేకుండా ఆర్డర్స్ తీసుకుంటూ, డెలివరీలు చేసుకుంటూ వీళ్లు తెగ కష్టపడుతుంటారు. అలాంటి డెలివరీ ఏజెంట్లకు జొమాటో సంస్థ శుభవార్త అందించింది.
ఫుడ్ డెలివరీ సేవల్లో ముందు వరుసలో నిలుస్తున్న జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో తన సేవలను నిలిపివేయనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు కారణం ఏంటి.. ఏ ఏ నగరాల్లో సేవలు నిలిపివేస్తుంది వంటి వివరాలు..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఇంకా రెండ్రోజుల సమయమే ఉంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్లు సన్నాహకాల్లో మునిగిపోయాయి. సిరీస్ను గెలవడంపై దృష్టి పెట్టాయి. ఈ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. విరాట్ తన ఫోన్ పోగొట్టుకున్నాడు. అదీ కొత్త మొబైల్ కావడం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ టాప్ బ్యాటర్ ఓ పోస్టు పెట్టాడు. ‘బాక్స్లో నుంచి కూడా బయటకు తీయని ఫోన్ […]
ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థ అయితే ఏకంగా 12 వేల మందిని తొలగించింది. అందులో ఒక గర్భిణీ.. తనను తొలగించడం పట్ల భావోద్వేగానికి గురైంది. ఇక అమెజాన్ 18 వేలు, మెటా 11 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేలు, సేల్స్ ఫోర్స్ 8 వేలు, ట్విట్టర్ 4,400 ఇలా పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ ఆయా కంపెనీలు […]
దేశంలో ఇటీవల భారీగా స్కాంలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నలిక్కర్ బారన్ విజయ్ మాల్యా నుండి నిన్న వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ వరకు భారత బ్యాంకుల నుండి డబ్బుల తీసుకుని ఎగ్గొట్టిన వారే. ఈ స్కాంలన్నీ వారు విదేశాలు పరారయ్యాక వెలుగు చూశాయి. తాజాగా భారత్ లో మరో స్కాం వెలుగు చూసింది. అయితే ఈ స్కాంలో కంపెనీ ఉద్యోగులే.. సంస్థకు ఎసరు పెడుతున్నారు. అదే ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటో. అయితే సీఈఓ దీపిందర్ గోయల్ […]
ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. […]
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో తొలి ఓటమిని చవిచూసింది. పేస్ బౌలింగ్కు స్వర్గధామంగా ఉన్న పెర్త్ పిచ్పై టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(15), ఓపెనర్ కేఎల్ రాహుల్(9), వన్డౌన్లో […]
నేటికాలంలో మనిషిలో సహనం అనేది కనిపించడంలేదు. ప్రతి చిన్న విషయానికి పగలు ప్రతీకారాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నలుగురిలో చిన్న అవమానం జరిగిన కొందరిలో పగలు ఏర్పడతాయి. తాజాగా ఓ వ్యక్తి.. నలుగురిలో పోలీస్ తన పై చేయి చేసుకోవడాని అవమానంగా భావించాడు. దీంతో ఆవేశం ఉండబట్టలేక ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఏకంగా పోలీసుల ఔట్ పోస్ట్ వద్ద తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. […]
ప్రస్తుత ఆధునిక కాలంలో అందరి జీవితాలు ఉరుకులు.. పరుగులే! దాంతో వంట వండుకోవడం కాదు కదా.. కనీసం తినడానికి కూడా సమయం ఉండట్లే. ఈ క్రమంలోనే జనాలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీలు చేసుకోవడం ప్రారంభించారు. ఇంట్లో కూర్చుని సెల్ ఫొన్ లో ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ మీరున్నచోటికే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ లేట్ గా వస్తే.. కొందరు కస్టమర్లు కస్సు బుస్సులాడటం మనం చూశాం. అలాగే మరికొందరు త్వరగా వచ్చిన […]