ప్రస్తుతం భూమి బంగారం కంటే ఎక్కువ అయిపోయింది. భూమికున్న విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఉన్న ధరలు ఇప్పుడు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6 లక్షలకు 165 గజాల స్థలం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.
తెలంగాణ మిల్లెట్ మ్యాన్, డీడీఎస్ వ్యవస్థాపకులు పీవీ సతీష్ (77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవ వైవిధ్యం, ఆహార సౌర్వ భౌమ త్యం, మహిళా సాధికారికత కోసం ఉద్యమించడంతో పాటు ఎనలేని కృషి చేశారు.
మద్యం మత్తులో యువకులు ఎంతకైన తెగిస్తున్నారు. అక్కా, చెల్లి అనే తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఇక రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ కనిపించిన ఆడవాళ్లపై కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన కొందరు యువకులు అర్థరాత్రి ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతుంది. అసలు ఈ […]