11 లక్షలకు 150 గజాల ప్లాట్ ఆ? అది అసాధ్యం అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. 11 లక్షలు పెట్టి స్థలం కొంటే రెండేళ్లలో 22 లక్షల ప్రాఫిట్ వస్తుంది. ఆ ఏరియా ఎక్కడో మీరే చూడండి.
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు రోజు రోజుకీ సమాజంలో మానవత్వం మంటగలిసిపోయే సంఘటనలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష దారుణంగా ఉంటుంది.. కొంత మంది తమకు ఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డును ముళ్లపొదల్లో, కాలువల్లో, చెత్త కుప్పల్లో పడవేసి చేతులు దులుపుకుంటున్న దారుణ ఘటనలు ఎన్నో మన కళ్ల ముందు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే ప్రేమలో మునిగిపోయే యువతీ యువకులు […]
సాధారణంగా భగవంతుడిపై భక్తితో చాలా మంది అనేక పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాక తమ సామర్ధ్యం మేరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంకా కొందరు భగవంతుడిపై భక్తితో పాదయాత్రలు చేయడం, ఆలయాలకు వెళ్లి..మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి భక్తులందరికి భిన్నంగా ఓ మహాభక్తురాలు.. వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. రాష్ట్రాలు దాటుకుంటూ ఆమె చేస్తోన్న యాత్ర..పూర్వ కాలం ఘోర తపస్సు చేసే మునులకు గుర్తు చేస్తుంది. ఆమె చేసే యాత్ర గురించి తెలిసిన […]
బతికున్న మనిషిని చనిపోయిందంటూ ధ్రువీకరించిన జహీరాబాద్ ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన అర్చనని ఇటీవల మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఉపవాస దీక్షలో ఉన్న అర్చన మే 7న తెల్లవారుజామున అత్తారింట్లో కిందపడిపోయి అపస్మారక […]
క్రైం డెస్క్- ప్రేమ.. ఇది ఎంతకైనా తెగిస్తుంది. ప్రేమించిన వారి కోసం ప్రేమ ఏమైనా చేయిస్తుంది. ఎంతలా అంటే.. తమ వారి కోసం ఆఖరికి హత్యలను కూడా చేయిస్తుంది ప్రేమ. ఇదిగో సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కన్న కూతురు మరొకరిని ప్రేమించిందని ఏకంగా ఆమెనే మట్టు బెట్టిన ఘటన సంచలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో యువతి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిది అత్యాచారం కాదని, […]
తల్లి డ్వాక్రా గ్రూపు మీటింగ్ నుంచి రాత్రి లేటుగా వచ్చింది. కుమార్తె వేరే గదిలో నిద్రపోయి ఉంటుందని భావించింది. కానీ, ఆమె అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి. తెల్లవారిన తర్వాత వెళ్లి చూస్తే గదిలో కుమార్తె లేదు. ఎక్కడికి వెళ్లిందో అని కంగారుగా వెతుకుతున్న తల్లికి ఆమె మామిడి తోటలో శవంగా కనిపించింది. గొంతుకు చున్నీ బిగించి అతి కిరాతకంగా హత్య చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి […]