ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.
ఇటీవలే సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మరణాలు వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని విషాదాన్ని నింపుతుంది. ఆత్మహత్యలు, గుండె పోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలు వంటి వాటితో మరణిస్తున్నారు. ఇప్పటికే పలువురి ప్రముఖల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకోగా.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఇంట కూడా చోటుచేసుకుంది.
ఏపీలో అధికార వైసీపీ మరోసారి పవర్ లోకి వచ్చేందుకు ప్రణాళిలను సిద్ధం చేస్తుంది. అందులోభాగంగానే ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, రీజనల్ కోర్డినేటర్లు, పార్టీ సమన్వయకర్తలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కంటే.. సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ స్వరం మార్చారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం టీడీపీకి దక్కడంపై జీర్ణించుకోలేని అధికార పార్టీకీ చెందిన వైఎస్సార్సీపీ.. క్రాస్ ఓటింగ్ కారణమని తెలిసి, అందుకు కారకులైన వారిగా భావించి నలుగురి ఎమ్మెల్యేలపై వేటు వేసింది. అయితే వీరిలో ఓ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్ తర్వాత ఆమె టీడీపీలో చేరే అవకాశాలున్నాయని భావించగా.. ఊహించని ట్విస్ట్ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు.. ఏకంగా స్పీకర్తోనే దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలో శాసన సభలో పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులపై జరిగిన చర్చలో భాగంగా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఓ టీడీపీ నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో టెండర్ తనకు వచ్చినా సరే.. సదరు టీడీపీ నేత తనను 20 కోట్ల రూపాయలు లంచం అడిగాడని తెలిపాడు. అంతేకాక పార్టీ మారితేనే తన […]
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఏపీలో మాత్రం రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి. ఓ వైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు ప్రతిపక్షాలు.. ఇటు అధికార పక్షం ఇరు వర్గాలు జోరు పెంచాయి. ఓ వైపు విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు గట్టిగా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గాను ‘గడప […]
2024 ఏపీ ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలంటూ సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను, ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో.. ప్రజలను […]
కరోనా అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏపిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా […]
నెలూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. 47వ రోజు కార్యక్రమం నిర్వహిస్తుండగా కోటంరెడ్డి అస్వస్థతకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చెన్నై ఆసుపత్రికి రిఫర్ చేశారు. అపోలో ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి […]