ఏపీ జగన్ సర్కార్ వారికి శుభవార్త తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. వెంకటగిరిలో బటన్ నొక్కి వారి ఖాతాలోకి నిధులను విడుదల చేయనున్నారు.
జగన్ మోహన్ రెడ్డి.. ఒక రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేయడం, వాటిపై తనదైనశైలిలో ఛలోక్తులు విసరడం సర్వసాధారణం. ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని విధంగా.. సీఎం జగన్ చాలా చిన్న వయసులోనే మంచి మాస్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సీఎం జగన్ కూడా ప్రజలకు ఎంతో చేరువగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా వారితో నేరుగా […]
పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలు విన్నారు.. తాను అధికారంలోకి వస్తే.. పరిష్కారం చూపుతానని మాట ఇచ్చారు. ఆ ప్రకారమే ఎన్నికల ప్రచారం సందర్భంగా తమకు అవకాశం ఇస్తే.. తాను తీసుకువచ్చే సంక్షేమ పథకాలను నవ రత్నాలుగా ప్రకటించారు. మిగతా సీఎంల మాదిరి కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్. అంతేకాక హామీల్లో ప్రకటించని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. […]
ఆర్ధికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం కింద జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా తానే స్వయంగా బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు వైఎస్ జగన్. తాజాగా ఆయన చేనేత కార్మికుల కోసం ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్ధిక సహాయం అందించడం […]
తనని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే అంశాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. ప్రజలకి కావాల్సిన అన్నీ పనులను వాలంటీర్స్ ఇంటికే వెళ్లి పూర్తి చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లల్లో వాలంటీర్స్ కుటుంబ సభ్యుల్లా కలసి పోతున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇంతకన్నా దగ్గరగా ఎలా ఉంటుంది? ఇదే వై.ఎస్. జగన్ నమ్మకం. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చాలా మంది వాలంటీర్స్ కష్టపడి పని చేస్తున్నా.., కొంతమంది […]