ఈ సమాజంలో నిజాలకంటే అబద్ధాలే ఎక్కువ ప్రాచూర్యం పొందుతూ ఉంటాయి. ప్రజలు కూడా పుకార్లు, అసత్య ప్రచారాల పైనే ఆసక్తి చూపిస్తుంటారు. అసలు నిజాలు తెలిసినపుడు నోరెళ్ల బెడుతుంటారు. జోరుగా ప్రచారం జరిగిన చాలా విషయాల్లో ఇదే వెల్లడైంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురులతో పోల్చే స్థాయి కాదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలోకి వైఎస్సార్ పేరును తేవటాన్ని ఆయన తప్పు బట్టారు. దీనిపై గట్టిగా ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై వైసీపీ సర్కార్ వివక్ష రాష్ట్ర స్థాయి సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సదస్సులో […]
ఆంధ్రపద్రేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అందరు ఆయనను ప్రేమతో వైఎస్సార్ అని, రాజన్న అని పిలుచుకుంటారు. ఏపీలో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను తనదైన పోరాట పటిమతో 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాక రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ […]
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం పేరు కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇప్పటం గ్రామంలో రోడ్లను విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విస్తరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కావాలనే ఇప్పటం గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగిస్తూ వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం కదిలించకుండా వదిలేశారంటూ ఆరోపించారు. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు సైతం వెల్లడించారు. అంతేకాకుండా అవి ఆరోపణలు […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా యన్టీఆర్ వర్శిటీపై రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరోసారి అమరావతి రాజధాని అంశం పై పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ విషయంలో జూనియర్ యన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. జూనియర్ యన్టీఆర్ కి ఎంతో కష్టపడి […]
హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించబడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం గురించి, ఆయన రాజకీయ ఎజెండా గురించి మాట్లాడారు. ప్రస్తుతం చర్చించబడుతున్న వైఎస్ఆర్ సంక్షేమ కార్యక్రమం మరియు పాలన జ్ఞాపకార్థం ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. 1983 లో ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా కలిశారో ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. మాజీ […]
ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకు సీఎం జగన్, షర్మిల తారసపడే సందర్భం రాకపోవడంతో, ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటన్నది ఎవరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఇడుపులపాయలో జగన్, షర్మిల ఇద్దరూ ఉండటం ఒకేరోజు తండ్రికి నివాళులు అర్పించనుండటంతో అన్నాచెల్లి కలుసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. అన్నాచెల్లి కలిసి ఒకే ఫ్రేమ్లో నిలబడితే వైఎస్సా్ర్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయన్న […]
కెవిపి రామచంద్రరావు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో కెవిపిగా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అంతకు మించిన గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను వై.ఎస్ ఒంటి చేత్తో శాశించిన రోజుల్లో కూడా.. కెవిపి చెప్పిందే వేదంగా నడిచింది. అంతటి గొప్ప ప్రాణ స్నేహితులు వారిద్దరూ. కానీ.., రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డికి మాత్రమే విధేయుడిగా ఉంటూ […]
తెలంగాణలో ఇప్పుడు పాదయాత్ర రాజకీయాలు జోరందుకోబోతున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నేటి తరం రాజకీయ నాయకులు పాదయాత్ర మంత్రాన్ని వాడుకోబోతున్నారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత భాగంలో పర్యటించారు. అప్పట్లో ఈ పాదయాత్ర రాజకీయంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నరాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీంతో పలు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా […]