కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో రోజులో కీలక పరిణామం చోటు చేసుకుంటింది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. ఏకంగా సీబీఐ చీఫ్కు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో మాదిరిగానే నిందితులను […]
వివేకా హత్య కేసులో తాజాగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విచారణలో దూకుడు మీదున్న సీబీఐ రోజుకొక ట్విస్టులను తెరమీదకు తీసుకొస్తూ హీట్ ను పెంచుతుంది. ఈ క్రమంలోనే వివేకా హత్యకేసులో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,వాచ్మ్యాన్ రంగయ్య సహా ఎందర్నో సీబీఐ ఇప్పటికే విచారించి తగిన సమాచారాన్ని రాబట్టుకోగలిగింది. వీరి విచారణ అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా ఓ రకమైన అనుమానాలకు తావిస్తున్నట్లు కూడా కథనాలు […]
కడప క్రైం- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుల్లో ఒకరైన వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి తన వాంగ్మూలంలో కీలక విషయాలను వెల్లడించాడు. ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సీపీఆర్పీసీ 164 ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, ఆగస్టు 25న […]