ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే సుమ అడ్డా అనే కార్యక్రమం లో పిచ్చి పీక్ కి వెళ్లిందని అందరు అనుకుంటున్నారు.. తాజాగా సుమ అడ్డా కార్యక్రమంలో శనివారం నాడు ప్రసారం కాబోయే ప్రోగ్రాంకి సంబంధించిన ఒక ప్రోమోని విడుదల చెయ్యడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.
కొన్ని రోజులు ఈ కుర్రాడి స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేన మామ పోలికలు వచ్చి చేరాయని ఫ్యూచర్ స్టార్ అని కితాబులందుకున్నాడు. సరిగ్గా ఇలాంటి పోలిక ఒకటి వై.యస్.ఆర్ కుటుంబంలో జరిగింది. వారిద్దరూ ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, అతని మేనల్లుడు రాజారెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత. ఆయన హయాంలో చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుంటారు ప్రజలు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చారు పిల్లలు షర్మిల, జగన్ మోహన్ రెడ్డిలు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.
సురేఖా వాణి గత కొంత కాలంగా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక తాజాగా వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ.. రీల్ చేసింది సురేఖా వాణి. ఆ వివరాలు..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం వివేక హత్య జరగలేదంటూ ఆమె కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు.
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ స్థాపించి.. అధికార ప్రభుత్వంపై ప్రజల పక్షాణ పోరాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలు పర్యటించి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 పులివెందులలోని తన స్వ గృహంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేసుకున్నందుకు ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.