సినిమా అంటే కోట్లలో జరిగే ఒక వ్యాపారం. ఇక్కడ మేకర్స్ నాయకులతో ఎంత బాగుంటే.. బిజినెస్ అంత బాగుంటది. కానీ.., ఏపీలో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అధికార పార్టీని లెక్కచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
రాజధాని అమరావతిలో పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. ఇవాళ పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి తొలి ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందించారు.
ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
పలు పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది.
రైతులకు ఎపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు దినోత్సవం సందర్భంగా ఖాతాల్లోకి నగదు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీ నటులకు అందించే నంది అవార్డులపై నటుడు పోసాని కీలక ప్రకటన చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న నంది అవార్డులను బాధ్యతను సిఎం జగన్ తనకు అప్పగించారని పోసాని తెలిపారు.
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం పౌర సరఫరా అధికారుల ప్రాంతియ సదస్సులో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేషన్ కార్డు దారులకు ఓ ప్రకటన చేశారు.