మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రతి ఒక వర్గానికి నచ్చింది. చిన్న, పెద్ద, ఆడ, మగ, ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వింటేజ్ చిరుని చూసినట్టు ఉందని అంటున్నారు. చిరంజీవికి అన్ని రంగాల్లోనూ అభిమానులు ఉన్నట్టే.. రాజకీయ పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో హీరోలకి ఆయా రాజకీయ నాయకులు అభిమానులుగా ఉండడం మనం చూశాం. పార్టీలు వేరైనా గానీ ప్రత్యర్థి […]
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ నడుపుతున్న ఎమ్మెల్యే గణేశ్ మరో బైక్ ను అనుకోకుండా ఢీ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా […]
అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి ‘వైఎస్సార్-వైవీఆర్’ అనే క్యాంటీన్ ని ఏర్పాటు చేశారు. గుంతకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఆయన ఏర్పాటు చేసిన ఈ క్యాటీన్ ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని అందిస్తున్నారు. కేవలం రూ.6కే ఈ భోజనం అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్యే సోదరులను స్థానికలు అభినందించారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా […]
MLA Kotamreddy Sridhar Reddy: “నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున ప్రతీ ఎమ్మెల్యేకు నిధులు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి” అంటూ ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. ఆ నిధులు ఎలాగూ వస్తాయన్న నమ్మకంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాబితాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి […]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమమే అజెండాగా ముందుకేళ్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సంక్షేమ పథకాన్ని తానే స్వయంగా బటన్ నొక్కి మరి ప్రారంభిస్తున్నారు. ప్రతి పథకంలో సీఎం జగన్ తన దైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ […]
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 1998 డీఎస్సీలో ఎంపికన వారికి నియమాక పత్రాలు అందజేసే ఫైల్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. దీంతో అప్పటివారిలో చాలా మంది ప్రభుత్వం ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు ఇప్పుడు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఆ క్యాలిఫైడ్ అభ్యర్థుల జాబితా లో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ వెనుక వెళ్తున్న ఎమ్మెల్యేల కార్ల ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేల కార్లుకు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో వాహనాల్లో ఎమ్మెల్యేలు లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వరుసలో వెళ్తున్న ఎమ్మెల్యేల కార్లు ఒక దాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తమ నేతలు లేకపోవడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు పర్యటనలో ఉన్న సీఎం జగన్ […]
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవుల రంగం సిద్ధమైంది. మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేర్పులు ఉంటాయని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో మంత్రి పదవి ఆశించేవారిలో ఉత్కంఠ పెరిగిపోయింది. మంత్రి పదవి తమకంటే తమకే దక్కుతుందని.. ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. అలా ఉన్నవారిలో మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పదవి యోగం మహిళ ఎమ్మెల్యేలో ఎవరి దక్కుతుందా అని అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా […]
అమరావతి- టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. విరాట్ కోహ్లీ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ, తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశారు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్ గా విరాట్ […]
సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఉన్న ప్రత్యేక పరిస్థితిలు అందరికి తెలిసినవే. సామాన్యులపై టికెట్ భారం తగ్గించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అయితే.., ఈ రేట్లు సినిమాని చంపేస్తాయన్నది సినిమా వారి బాధ. ఈ సమస్యకి మధ్య మార్గం నిర్ణయించడానికి ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈలోపు కొంతమంది చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అసలు సమస్యని పక్క దోవ పట్టిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ […]