యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓ రైతు పొలంలో పని చేస్తుండగా నాలుగు లంకె బిందెలు బయటపడ్డాయి. ఈ ఘటన పదిరోజుల క్రితం జరుగగా.. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గొల్నేపల్లికి చెందిన మహిళ ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఇంట్లో భర్తతో గొడవలు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భర్త ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయం చూసి ఒకేసారి పదిహేను ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారు, వెండి వంటి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు కూడా దోచుకెళ్లారు.
మానవుడి నుండి కంటికి కనిపించని సూక్ష్మ జీవి వరకు వాటి కంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్నినీటిలోనే జీవించగలవు. కొన్నినేలపైనే జీవనాన్ని సాగించగలవు. ఉభయ చరాలు రెండింటీలోనూ నివసించే సత్తా ఉంటుంది. అలా ఓ రైతు పెంచుకున్న మేక ఓ పని చేస్తూ వార్తల్లో నిలిచింది.
ఈ మద్య సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులకు బాంబు పెట్టి ఇల్లు పేలుస్తామని బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉన్నాం. పోలీసులు రంగంలోకి దిగి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్లను పట్టుకొని స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఉప్పు, పప్పు, పాలు, నూనే, మాంసం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొంతమంది వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ పాలు, కుల్లిన మాంసం హూటల్స్ కి సప్లై చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్మించిన సంగతి తెలిసిందే. ఈ పునర్నిర్మాణం జరిగాక మాడ వీధులు, రాజగోపురాలు భక్తులకు కన్నుల విందు కలిగిస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల లైట్ల మధ్య స్వామి వారిని చూసి మన యాదాద్రేనా అన్నట్లుగా భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రేమ పేరుతో ఘోరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించానని వెంటపడటం, ప్రేమించమని కాళ్లు పట్టుకోవడం, ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగి వేధించడం. ఇలాంటి ఘటనలు ఇంకా అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో వేధిస్తూ వారి ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు తీసుకునే ప్రేరేపించడం చేస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేష్టలకు ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఒకసారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ విద్యార్థిని రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా […]
ప్రతి స్త్రీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఆ మధురమైన క్షణం కోసం ప్రతి మహిళ ఎదురు చూస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు పునర్జన్మలాంటిది. అయినా తన ప్రాణాన్ని పనంగా పెట్టి.. ఎంతో వేదనను భరించి మరీ.. బిడ్డకు జన్మనిస్తుంది. కొందరు మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో వివిధ కారణాలతో కడుపులోని బిడ్డ చనిపోతుంది. అలానే మరికొన్ని సందర్భాల్లో తల్లీబిడ్డ ఇద్దరూ చనిపోతుంటారు. తాజాగా మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివాల్సిన గర్భిణీ […]