యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు వేసినప్పటికి.. ఉపయోగం లేకుండా పోతుంది. ఈ క్రమంలో ఓ ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నారు భక్తులు. అదే జరిగితే.. హైదరాబాద్ టూ యాదాద్రి ప్రయాణం చాలా సులభం కానుంది. ఆ వివరాలు..
దేశ వ్యాప్తంగా ఎంతో ఆనందంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. సుప్రసిద్ద ఆలయాలు మొత్తం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఎక్కడ చైసినా జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్లు భారీ ఎత్తున శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. నవమి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచారు.
ఈ రోజుల్లో కొందరు మహిళలు కట్టుకున్న భర్తను కాకుండా పరాయి వాడి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఇంతటితో ఆగకుండా అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ.. చివరికి భర్తను, పిల్లలను కాదని ప్రియుడితో వెళ్లిపోతున్నారు. ఇక కోరుకున్న ప్రియుడితో ఉండేందుకు అడ్డు ఎవరు వచ్చినా.. చివరికి వారిని అంతం చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఓ వివాహితన తన ప్రియుడితో పడక సుఖం ఊహించని రీతిలో దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ […]
హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి పోలీసుల దాడుల్లో రోజుకొక వ్యభిచార గుట్టు రట్టు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రాయణగుట్ట పరిధిలోని బార్కస్ ప్రాంతంలో నకిలీ బాబా వేశంలో రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపించాడు. ఓ సామాజిక కార్యకర్త సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పోలీసులు ఎక్కువగా వ్యభిచారాన్ని నిర్వహించే యాదగిరిగుట్టలో పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తూ అనుమానితుల ఇళ్లల్లో […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నలు మూలాలనుంచే కాక దేశ నలుమూలలనుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో జనం దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి వెళ్లటానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బస్సులు నడుపుతున్నా అవి సరిపోవటం లేదన్న […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రిలో పర్యటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతీయ పార్టీ ప్రకటించే ఆలోచన ఉన్న కేసీఆర్.. ఈలోపు తన ఇష్టదైవం యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం యాదాద్రి వచ్చారు. సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఒక కిలో 16 తులాల బంగారాన్ని కేసీఆర్ దంపతులు విరాళంగా సమర్పించారు. సీఎం కేసీఆర్ తో పాటుగా స్వామి వారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం […]
ప్రజా గాయకుడుగా ఎనలేని కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్. ఇంజనీరింగ్ చదివినప్పటికి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం ఆ జీవితాన్ని వదులుకున్నారు. పాటనే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. అలాంటి గద్దర్ పేరు వినిపించగానే మనకు.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో ఉన్న రూపే కళ్ల ముందు కదలాడుతుంది. ఇప్పటివరకు ఆయనను ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో చూడలేదు. తనదైన […]
మంచు లక్ష్మి.. పేరు వినపడ్డా.. కనపడ్డా ట్రోలర్స్ ఓ రేంజ్లో రెచ్చిపోతారు. మరీ ముఖ్యంగా ఆమె యాక్సెంట్ని ఎంతో ట్రోల్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో ఇలా ఎంత నెగిటివిటీ ఉన్నా సరే.. దాన్ని పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తుంది మంచు లక్ష్మి. ఇక వెండితెర మీద కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఇటు ట్రెడిషినల్గానూ.. అటు మోడ్రన్ గానూ.. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ను ముందుకు తీసుకెళుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్.. నటనకు […]
దైవదర్శనానికి వచ్చి దురదృష్టవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన బాలిక విషయంలో ఆలయ అధికారులు చాలా కర్కషంగా వ్యవహరించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారి దర్శనానికి వచ్చిన బొంతల రోజా అనే 15 ఏళ్ల బాలిక.. పుణ్యస్నానం ఆచరించేందుకు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించింది. అక్కడ ఉన్న వారు బాలికను నీటి నుంచి బయటికి తీశారు. అప్పటి వరకు తమతో […]
ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలుగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఘట్టంలో కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. […]