అంతర్జాతీయ వేదికల్లో భారత్ తరుపున ఆడి, పతకాలు గెలిచి, కీర్తి, ప్రఖాత్యలు తీసుకువస్తున్న క్రీడాకారులు.. తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్లెక్కుతున్నారు. దేశానికి పేరు తీసుకు రాగానే.. అభినందనలతో ముంచెత్తే కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయం చేయండని రెజ్లర్లు పెడుతున్న గగ్గోలును వినిపించుకోవడం లేదు.