కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అని ఓ కవి చెప్పినట్లు.. నిరంతర కృషి, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ ఉంటే అనుకున్న ఏ పనైనా సాధించగలం అని ఎంతో మంది నిరూపించారు.
ఐతే దిగ్గజం విప్రో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బోర్డు డైరెక్టర్లతో జరగనున్న సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇంకో మూడు రోజుల్లో విప్రో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు అందరూ థియేటర్ల కంటే ఎక్కువగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. సినిమా వీక్ అంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీతో పాటుగా మీ ఇంట్లో ఈ స్మార్ట్ లైట్స్ ఉన్నాయంటే మీకు ఇంకా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.
'విప్రోలో ఉద్యోగం.. ఏడాదికి రూ. 6 లక్షలకు పైగా జీతం.. ఇక చాలు.. విధుల్లో చేరగానే ఇంట్లో వాళ్లకు చెప్పి మంచి పెళ్లి సంబంధం చూడమనాలి.." ఉద్యోగానికి ఎంపికైన ప్రతి ప్రెషర్ ఇలాంటి కలలే కంటారు. లేదంటే వచ్చే జీతంతో బాగా ఎంజాయ్ చేయాలని ఊహించుకుంటారు. అలాంటి వారికి విప్రో కంపెనీ కోలుకోలేని షాకిచ్చింది. ముందు చెప్పినట్లు అంత జీతం ఇవ్వట్లేము.. సగం జీతానికి అయితే ఓకే అంటూ ఈ- మెయిల్స్ పంపింది.
గతకొన్ని నెలలుగా మాంద్యం దెబ్బకు ఐటీ కంపెనీలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగానే కాక దేశంలోనూ ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో కాస్ట్ కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులనే తొలగించాలని చూస్తున్న కంపెనీలు కొన్నైతే.. ఇప్పటికే ఉద్యోగులను ఇళ్లకు పంపించిన కంపెనీలు మరికొన్ని. ఇలాంటి సమయంలో ఐటీ దిగ్గజం విప్రో, ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త చెప్పింది. రాబోవు రెండు.. మూడు నెలల్లో క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా భారీగా నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు […]
ఐటీ సెక్టార్.. ఇప్పుడిప్పుడే కొవిడ్ పంజా నుంచి కోలుకుంటోంది. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు బాటలు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అన్ని దిగ్గజ ఐటీ కంపెనీలకు మూన్ లైటింగ్ సమస్యగా మారింది. అంటే ఒకే ఉద్యోగి రెండు కెంపెనీలకు పనిచేస్తూ ఉండటం. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒకే ఉద్యోగి రెండు కంపెనీలకు పనిచేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలోనే చాలా కంపెనీలు ఈ విషయాన్ని గుర్తించాయి. తర్వాత విప్రో కంపెనీ […]
ఫ్రెషర్స్, నిరుద్యోగుల్లో చాలా మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందాలనేది కల అంటారు. అలాగే వారు కోరుకున్నట్లు పెద్ద పెద్ద కార్పొరేట్, ఐటీ సంస్థల్లో ఉద్యోగం పొంద గలిగితే వారికన్నా అదృష్టవంతులు లేరని ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు చాలా మందికి ఆ అదృష్టం లేకుండా పోతోంది. ఎందుకంటే విప్రో, ఇఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్ ఇచ్చినట్లే ఇచ్చి కొంతకాలం తర్వాత మీ జాయిన్ ఆఫర్ని రద్దు చేస్తున్నాం […]
దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి సువర్ణావకాశం ఇస్తుంది. 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన బీసీఏ(BCA), బీఎస్సీ(BSC) పూర్తి చేసిన యువకుల నుంచి దరఖాస్తులని ఆహ్వానిస్తుంది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 (WILP) ద్వారా ఈ అవకాశం కల్పిస్తుంది. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులు చదువుకోవచ్చునని విప్రో కంపెనీ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బీసీఏ, బీఎస్సీ పూర్తి చేసిన యువకులు ఉద్యోగం చేసుకుంటూ.. […]