ఇటీవల హోళీ సందర్భంగా రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూతబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మద్యం దుకాణాలు రెండ్రోజుల పాటు మూతపడనున్నాయి. ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బీరు ప్రియుల అవసరాలను క్యాష్ చేసుకోవటానికి కొన్ని వైన్ షాపులు బరి తెగిస్తున్నాయి. కాలం చెల్లిన బీర్లను సైతం అమ్మేస్తున్నాయి. తాజాగా, కొందరు యవకులు కాలం చెల్లిన బీర్లను తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన..
మందుబాబులకు అలెర్ట్..! మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అప్రమత్తమవ్వాలి. అంటే.. ముందు స్టాక్ పెట్టుకొని తాగమని కాదు.. షాప్ ఓపెన్ ఉంటదని వెళ్లి ఎక్కడ ఇబ్బంది పడతారో అని తెలియజేస్తున్నాం..
రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక సందర్భాల సందర్భంగా మందు షాపులు మూసేస్తుంటారు. ఇక తాజాగా రానున్న రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎందుకు.. ఎక్కడ ఇది అమల్లోకి వస్తుంది అంటే..
న్యూ ఇయర్ వేళ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్కిచ్చే వార్త చెప్పిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు వైన్ షాపులు, బార్లు, పబ్లు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2B లైసెన్సు కలిగిన బార్లలో అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ […]
Wine Shops: శుక్రవారం హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపు దాదాపు 20 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులు క్లోజ్ అవ్వనున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల తర్వాత యథావిధిగా మద్యం షాపులు నడవనున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. […]
Wine Shops: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు బ్యాడ్న్యూస్ చెప్పింది. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. హైదరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా వైన్ షాపులపై ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో ఆదివారం, సోమవారం వైన్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. మంగళవారం యథావిథిగా షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్- రోజు రోజుకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో దేశంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. అందులోను న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తాంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను కఠినతరం చేశాయి. ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో ను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపధ్యంలో కరోనా ఆంక్షలను విధిస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం […]
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతోంది. త్వరలో 2,216 మద్యం దుకాణాల లైసెన్సులు ముగుస్తున్న నేపథ్యంలో వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈసారి ఉన్న షాపులకు అదనంగా మరో 200 మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలోనే… మద్యం షాపుల సంఖ్యను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. ఇందుకోసం ప్రభుత్వంలోని ఆబ్కారీ విభాగం… కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్ […]