టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరకంగా దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి జియో కారణమని నిపుణులు అంటుంటారు. అలాంటి జియో నుంచి ఇప్పుడు ఒక కొత్త ప్రాడక్ట్ రాబోతోంది.
సిటీల్లో అయితే దాదాపుగా అందరూ వైఫై కనెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే స్మార్ట్ టీవీలు వాడుతున్నారు కాబట్టి ఓటీటీ యాప్స్ కోసం వైఫై పెట్టించుకుంటారు. అయితే ఇప్పుడు రివర్స్ లో వైఫై తీసుకుంటే స్మార్ట్ టీవీ ఫ్రీగా వస్తోంది. అది కూడా కేవలం రూ.999 ప్లాన్ తోనే.
ఇప్పుడు దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే కాదు.. బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా బాగా పెరిగాయి. చాలా మంది ఇళ్లలో వైఫై కనెక్షన్ పెట్టించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో జియో కంపెనీ నుంచి ఒక అద్భుతమైన బ్రాడ్ బ్యాడ్ బ్యాకప్ ప్లాన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.
వైఫై అనేది ఇప్పుడు దాదాపుగా అందరి ఇళ్లల్లో ఉంటోంది. అయితే అందరూ వైఫైని వాడుతుంటారు.. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉంటారు. ముఖ్యంగా బయటకు, ఊర్లకు వెళ్లే సమయంలో వైఫై పవర్ సప్లై ఆపకుండా వెళ్లిపోతుంటారు.