ఇతడి పేరు త్రిభువన్. ఇటీవల విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో 1000కి గాను 974 మార్కులు సాధించి సత్తా చాటాడు. అయితే, ఈ క్రమంలోనే త్రిభువన్ తల్లితో కలిసి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
నిండు నూరేళ్లు కలిసి ఉంటామని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంటలు ఏడాది తిరగకుండానే ఎన్నో కారణాల వల్ల కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, వివాహేతర సంబంధాలు కారణంగా ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన అమ్మ, నాన్నల పేరు నిలబెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని కలలు కనే యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లే యువకులను మృత్యువు ఏదో రూపంలో వెంటాడుతోంది. ఒక తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
టాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్సీ జంట అనగానే గుర్తుకు వచ్చేది నరేష్, పవిత్ర. ఓ సినిమాతో పరిచయం వీరి మధ్య ప్రేమగా ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు నటుడు నరేష్. ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే అది సినిమా ప్రమోషన్ అని తేలిపోయింది. తాజాగా ఈ జంట ఏపీలో సందడి చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. వైసీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 4 స్థానాలకు పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు.
తల్లిదండ్రులు దైవంతో సమానం అనే విషయం ప్రతి ఒక్కరి తెలుసు. వారిని క్షేమంగా చూసుకోవడం దైవ పూజతో సమానమని పెద్దలు అంటుంటారు. కానీ కొందరు పుత్రులు.. తల్లిదండ్రులకు అన్నం పెట్టరు కానీ దేవుళ్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు. అలాంటి ఓ కొడుకు, కోడలికి కోర్టుకు అదిరిపోయే తీర్పు ఇచ్చింది.
నిత్యం జీవితంలో రాజకీయలతో ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు బిజీ బీజీగా గడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి.. వ్యవసాయంలో నిమగ్నమవుతుంటారు. అలా వ్యవసాయం చేస్తూ ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు వార్తలో నిలిచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వరి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
ఇతని పేరు హరీష్ బాబు. వయసు 33 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువకుడు ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం ఉండడంతో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇటీవల హరీష్ బాబు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక 10 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈక్రమంలోనే హరీష్ బాబు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. […]