పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పట్లు, తలంబ్రాలూ’మాత్రమే కాదూ అంతకు మించి. గతంలో పెళ్లిళ్లు హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగిపోయేవి. కానీ జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుత ఘట్టమైన వివాహ తంతును ఇప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు వధు,వరూలు.. వారి కుటుంబ సభ్యులు.
పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే భార్యాభర్తలు వారి మధ్య తలెత్తే గొడవల కారణంగా విడిపోయి బ్రతకడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇరువురి మధ్య సఖ్యత లోపించడంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంటున్నారు. కాగా ఈ విడాకులు పెళ్లైన ఎన్ని రోజులకు తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
సెలబ్రిటీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఖర్చుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
కాబోయే భర్త విషయంలో అమ్మాయిలకు కొన్ని కోరికలు, కలలు ఉంటున్నాయి. భర్త అందంగా ఉండటంతో పాటు ఆస్తి ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి విషయంలో తమ ఆలోచనలను మొహమాటం లేకుండా తల్లిదండ్రులకే కాదూ ఆమెను చేసుకునేందుకు వస్తున్న వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని అబ్బుర పరిచే విధంగా ఉంటే.. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. ఈ మద్య కొన్ని వివాహాలు చిత్ర విచింత్రంగా జరుగుతున్నాయి.
పెళ్లిలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ తనే కాబట్టి, చీరల నుండి ఆభరణాల వరకు ప్రతిదీ తనకు నచ్చినట్లుగా తీసుకుంటుంది పెళ్లికూతురు. అందంగా ముస్తాబు కావాలనుకుంటుంది. పెళ్లి అయ్యి అత్తగారింట అడుగుపెట్టే వేళ కోసం ఎదురు చూస్తుంది. అలా ఆశపడిన ఓ వధువుపై నీళ్లు జల్లింది అనారోగ్యం.. దీంతో
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరలో తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకరు. బాలనటుడిగా ‘మేజర్ చంద్రకాంత్’చిత్రంలో నటించాడు. 2004లో ‘దొంగ దొంగది’చిత్రంతో హీరోగా మారాడు. మంచు మనోజ్ కేవలం నటుడిగానే కాకుండా మ్యూజిక్, కొరియోగ్రఫి రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు.
ఈ మద్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు కారణాలు కొన్ని అయితే.. వరకట్నం, ప్రేమ వ్యవహారాలు మరికొన్ని అవుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి వచ్చిన బంధువుమిత్రులు ఏదేం చోద్యం అంటూ వెనుతిరిగిపోతున్నారు.
పెళ్లి అనేది ఇద్దరు మనుషులను.. మనసులను ఒక్కటి చేసేది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతి అంటారు. ఎవరి ఆచారాల ప్రకారం వారు పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు.
ఈ మద్య పెళ్లి వేడుకలు చాలా విభిన్నంగా జరుపుకుంటున్నారు. భూమిపైనే కాదు.. సముద్ర గర్భంలో, వినీలాకాశంలో చాలా వెరైటీ గా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. తమ పెళ్లి బంధుమిత్రులకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. ప్రీ వెడ్డింగ్ మొదలు కొని వెడ్డింగ్ వరకు చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నారు.